రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా | farmers suicide trial postponed | Sakshi
Sakshi News home page

రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా

Published Mon, Nov 30 2015 8:06 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా - Sakshi

రైతుల ఆత్మహత్యలపై విచారణ వాయిదా

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో రైతుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అయితే సోమవారం విచారణకు ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో న్యాయస్ధానం అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించి సీ1 ఏజెన్సీని తప్పిస్తూ మరో సంస్థకు అప్పగించే విషయమై నిర్ణయాన్ని రేపు హైకోర్టు వెల్లడించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement