అంతర్వేది : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఓ అరుదైన వేడుకకు వేదికైంది. రికార్డు సాధన కోసం ప్రముఖ కవులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అంతర్వేదిలో శనివారం అంతర్జాతీయస్థాయి కవిసమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో పండువ వాతావరణం సంతరించుకుంది. ఏకధాటిగా 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు కవి సమ్మేళనం సభ జరపనున్నారు.
అంతర్వేదిలో అంతర్జాతీయ కవిసమ్మేళనం
Published Sat, Oct 17 2015 12:12 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM
Advertisement
Advertisement