'2018 నాటికి పోలవరం పూర్తి చేయాలి' | Raghuveera Reddy fires on AP Government | Sakshi
Sakshi News home page

'2018 నాటికి పోలవరం పూర్తి చేయాలి'

Published Tue, Dec 29 2015 11:00 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

Raghuveera Reddy fires on AP Government

రాజమండ్రి: రబీలో ప్రతి ఎకరానికీ రాష్ట్ర ప్రభుత్వం నీరు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా డిమాండ్ చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఓ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ మొత్తం ముడుపుల బాగోతమని ఆరోపించారు. రైతులు పక్షాన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్,  కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement