రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
బస్సు యాదగిరిగుట్ట డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.