స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి | 4 years boy killed in bus accident ay hyderabad | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు కిందపడి చిన్నారి మృతి

Published Fri, Jun 17 2016 11:09 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

4 years boy killed in bus accident ay hyderabad

హైదరాబాద్‌: నగరంలోని జీడిమెట్లలోని సాయిసుధా స్కూల్ బస్సు కింద పడి జశ్వంత్(4) అనే చిన్నారి మృతి చెందాడు. జశ్వంత్ అదే స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. బస్సును రివర్స్ తీసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement