'పాట్నా'లో స్వస్థలాలకు బయలుదేరిన బాలకార్మికులు | 60 rescued child labourers brought to Bihar | Sakshi
Sakshi News home page

'పాట్నా'లో స్వస్థలాలకు బయలుదేరిన బాలకార్మికులు

Published Sun, May 1 2016 10:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

60 rescued child labourers brought to Bihar

సికింద్రాబాద్ : వెట్టి చాకిరీ నుంచి విముక్తి లభించిన 60 మంది బాలకార్మికులు ఆదివారం పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గత నెల రెండో వారంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో వివిధ కార్మాగారాల్లో పనిచేస్తున్న దాదాపు 60 మంది బాలురను పోలీసులు రక్షించారు.

అనంతరం వారిని  ప్రభుత్వ సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు.ఆదివారం బిహార్ వెళ్లేందుకు వారిని సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉన్నతాధికారులు వారిని పాట్నా ఎక్స్‌ప్రెస్ ఎక్కించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement