తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ | 7 ips officers transferred in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ

Published Thu, Sep 1 2016 8:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

7 ips officers transferred in telangana

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బదిలీ అయిన అధికారులు వివరాలు:
ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్
సైబరాబాద్ కమిషనర్గా సందీప్ శాండిల్యా
వరంగల్ డీఐజీగా రవివర్మ
ఐజీ పర్సనల్ గా బి.శివధర్ రెడ్డి
ఇంటెలిజెన్స్ డీఐజీగా టి.ప్రభాకర్ రావు
సీఐడీ డీఐజీగా ఎన్.శివశంకర్ రెడ్డి
రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా కె.రమేశ్ నాయుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement