హైదరాబాద్: కుషాయిగూడలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. కొందరు దుండగులు 22 ఏళ్ల యువతిని హత్య చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. హత్యపై దర్యాప్తు మొదలుపెట్టారు.
కుషాయిగూడలో యువతి హత్య
Published Sun, Oct 5 2014 8:47 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement