పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం | accident at PV express highway | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం

Published Fri, Feb 9 2018 4:33 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్‌ హైవే పిల్లర్‌ నంబర్‌ 219 వద్ద ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ ను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement