ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం | air india flight stops in five hours | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

Published Mon, Sep 21 2015 7:36 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం - Sakshi

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం సాయంత్రమైనా బయల్దేరలేదు. మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం సాయంత్రం 7 గంటలు దాటినా బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సుమారు 5 గంటలు అయినా ఎయిరిండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement