హోటల్ ముందు బ్యాంకు అధికారుల ఆందోళన | bank officials Protest in front of the hotel | Sakshi
Sakshi News home page

హోటల్ ముందు బ్యాంకు అధికారుల ఆందోళన

Published Fri, Jun 10 2016 3:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

bank officials Protest in front of the hotel

అప్పు తీసుకొని తిరిగి చెల్లించడం లేదంటూ.. బ్యాంకు అధికారులు ఓ హోటల్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరంలోని మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి భారీ మొత్తంలో అప్పు తీసుకుంది. హోటల్ నిర్మాణం, నిర్వాహణ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ. 118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లంచడం లేదు. దీంతో బ్యాంకు అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. స్పందించకపోవడంతో ఈ రోజు హోటల్ ముందు బ్యాంకు సిబ్బంది ధర్నాకు దిగారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement