హైదరాబాద్: రాజేంద్రనగర్, లంగర్ హౌస్, హుమయున్ నగర్లో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్, ఆఫ్గనిస్తాన్, నైజీరియా దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
యూపీ, మహారాష్ట్రకు చెందిన 16మంది వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఆరుగురు రౌడీషీటర్లను కూడా అదుపులోకి తీసుకొని, సరైన పత్రాలులేని 14బైక్లు సీజ్ చేశారు.
రాజేంద్రనగర్లో కార్డన్ సెర్చ్
Published Fri, Jan 22 2016 6:09 AM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement
Advertisement