ఎయిర్పోర్టులో అరకిలో బంగారం సీజ్ | customs seize half kg gold from passenger at shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్టులో అరకిలో బంగారం సీజ్

Published Sat, Feb 28 2015 9:58 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM

customs seize  half kg gold from  passenger at shamshabad airport

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు  మరోసారి బంగారం పట్టుకున్నారు. సింగపూర్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర నుండి శనివారం అరకిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఓవైపు కస్టమ్స్ అధికారులు బంగారం పెద్ద ఎత్తున సీజ్ చేస్తున్నా మరోవైపు విదేశాల నుంచి బంగారం తరలి వస్తూనే ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement