31న గ్రూప్స్ సిలబస్ ప్రకటన | groups syllabus releases on august 31st | Sakshi
Sakshi News home page

31న గ్రూప్స్ సిలబస్ ప్రకటన

Published Fri, Aug 28 2015 1:46 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM

groups syllabus releases on august 31st

హైదరాబాద్: గ్రూప్స్ సిలబస్‌ను ఈనెల 31న ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూపు-1,2,3,4 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించేందుకు సర్వీసు కమిషన్ చర్యలు చేపట్టింది. గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను జోడించి వూర్పులు చేసినందున ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సిలబస్‌లో ప్రిపేర్ అయ్యేందుకు సవుయుం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తావుని సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement