కూకట్పల్లిలో గొంతు కోసి హత్య చేసిన దుండగులు | Man killed in kukatpalli | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో గొంతు కోసి హత్య చేసిన దుండగులు

Published Sat, Aug 23 2014 10:50 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man killed in kukatpalli

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన జరిగింది. కేపీహెచ్బీ బస్టాప్లో అందరూ చూస్తుండగానే  దుండగులు ఓ వ్యక్తి గొంతు కోశారు. బాధితుడు తీవ్ర గాయంతో అక్కడికక్కడే మరణించాడు.

మరణించిన వ్యక్తిని బోరబండకు చెందిన ఆటో డ్రైవర్ రాజుగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement