మద్యానికి బానిసైన భర్త తరచు గొడవపడుతండటంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్లో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న రమణమ్మ భర్త మద్యానికి బానిసై తరచు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత ఆత్మహత్య
Published Thu, Jun 30 2016 6:52 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement