స్వైన్ఫ్లూతో మరొకరు మృతి
Published Tue, Jan 31 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM
చిలకలగూడ: గాంధీ ఆస్పత్రిలో మరో స్వైన్ఫ్లూ మృతి నమోదయింది. బేగంపేటకు చెందిన అరుషి అనే రెండేళ్ల చిన్నారి ఈ నెల 26న గాంధీ ఆస్పత్రిలో చేరింది. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. కాగా, ఈ నెలలో స్వైన్ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది.
Advertisement
Advertisement