హైదరాబాద్: కెమికల్స్తో మగ్గబెట్టిన పండ్లను విక్రయిస్తున్న పండ్ల డిపోలపై పోలీసులు దాడులు నిర్వహాంచారు. బుధవారం సౌత్జోన్ పోలీసులు పాత బస్తీలోని 30 పండ్ల డిపోలపై ఈ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పండ్లు మగ్గబెట్టడానికి కెమికల్స్ వాడుతున్న వ్యాపారులను గుర్తించి, ఆరుగురిపై కేసులు నమోదు చేశారు.
పండ్ల మార్కెట్లపై దాడులు
Published Wed, Mar 30 2016 2:26 PM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM
Advertisement
Advertisement