అర్థరాత్రి దాటినా పబ్ నడిపినందుకు జూబ్లీ హిల్స్ ఎయిర్ పబ్ యజమానులకు కోర్టు జైలు శిక్ష విధించింది. పబ్ నిర్వాహకులు అనిరుధ్ అగర్వాల్, మయాంక్ అగర్వాల్ లకు కోర్టు 6 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. గతంలో 3 సార్లు కేసులు నమోదు చేసినా తీరు మార్చుకోక పోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
పబ్ యజమానులకు జైలు శిక్ష
Published Fri, May 6 2016 1:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM
Advertisement
Advertisement