హైదరాబాద్: గాంధీభవన్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలంతా రైతుల సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్య కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం.