గోడ కూలి ఇద్దరు మృతి
Published Wed, Aug 16 2017 12:38 PM | Last Updated on Tue, Sep 12 2017 12:14 AM
హైదరాబాద్: గోడ కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ సంఘటన నగరంలోని మెహిదీపట్నం అయోద్యనగర్లో బుధవారం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం పక్కనే ఉన్న ఓ గోడ కూలడంతో ఇద్దరు కూలీలు మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement