సెల్ ఫోనే ప్రాణం తీసింది | youth killed by train in hitech city railway station | Sakshi
Sakshi News home page

సెల్ ఫోనే ప్రాణం తీసింది

Published Sat, Jan 3 2015 9:22 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

సెల్ ఫోనే ప్రాణం తీసింది - Sakshi

సెల్ ఫోనే ప్రాణం తీసింది

హైదరాబాద్: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో శనివారం విషాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో సదరు యువకుడు అక్కడికక్కడే మరణించాడు. రైల్వేస్టేషన్లోని ప్రయాణికులు, సిబ్బంది వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని ... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సెల్ ఫోన్ మాట్లాడుతు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement