ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు | ys jagan mohan reddy greets telugu people on Vijayadashami | Sakshi
Sakshi News home page

ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు

Published Wed, Oct 21 2015 12:32 PM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు - Sakshi

ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు

హైదరాబాద్ : తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. లోకంలోని ప్రజలందర్నీ రక్షించే దుర్గామాత తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని వైఎస్ జగన్ అభిలాషించారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement