11 మంది తాలిబన్లను మట్టుబెట్టిన ఆఫ్ఘన్ సైన్యం
కాబూల్: అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న 11 మంది తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం మట్టుబెట్టింది. పాక్టిక ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపిన సైన్యం 11 మంది తాలిబన్ తీవ్రవాదులను హతమార్చింది. అంతకు ముందు శనివారం సాయంత్రం పోలీసుల తనిఖీ కేంద్రాలపై తాలిబన్లు దాడి చేసి 17 మందిని హతమార్చారు.