న్యూయార్క్ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీ4 సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఈ సదస్సులో సభ్యదేశాలుగా ఉన్న బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాల అధినేతలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితిలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై చర్చ సందర్భంగా.... ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ఐరాసలో సంస్కరణలపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని ఆయన అన్నారు.
న్యూయార్క్లో ప్రారంభమైన జీ4 దేశాల సదస్సు
Published Sat, Sep 26 2015 6:11 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement