ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు | tollywood celebreties at Filmnagar temple | Sakshi
Sakshi News home page

ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు

Published Thu, Feb 25 2016 1:50 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు - Sakshi

ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో టాలీవుడ్ ప్రముఖులు

హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో టాలీవుడ్ ప్రముఖులు పలువురు  కనువిందు చేశారు. ఫిలింనగర్‌లోని దైవసన్నిధానంలో మరో మూడు కొత్త ఆలయాలు రూపుదిద్దుకోనున్నాయి. వీటి పనులను స్వరూపానందేంద్ర స్వామి బుధవారం ప్రారంభించారు. మూడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

ఈ నూతన ఆలయాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు, నటులు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.  మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. మురళీమోహన్, వెంకటేష్, నాగార్జున, చాముండేశ్వరీనాథ్, నిమ్మగడ్డ ప్రసాద్, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement