ముందంజలో అరవింద్ కేజ్రీవాల్ | AAP leads in | Sakshi
Sakshi News home page

ముందంజలో అరవింద్ కేజ్రీవాల్

Published Tue, Feb 10 2015 8:18 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుంది. ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఆధిక్యం కొనసాగుతుంది. ఏడు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.  అలాగే భారతీయ జనతా పార్టీ ...రోహిణి నియోజకవర్గంతో పాటు మరో రెండు స్థానాల్లో (విజేందర్) ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు ఆప్ కూడా ఓ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒక స్థానంలో లీడ్ లో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement