మైసూరులో గ్రహాంతర వాసులు..! | Aliens found in Mysore | Sakshi
Sakshi News home page

మైసూరులో గ్రహాంతర వాసులు..!

Published Tue, May 3 2016 10:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

మైసూరులో గ్రహాంతర వాసులు..!

మైసూరులో గ్రహాంతర వాసులు..!

మైసూరు(కర్ణాటక): మైసూరు జిల్లా పిరాయపట్టణ తాలూకాలో గ్రహాంతరవాసులు కనిపించారంటూ వదంతులు వ్యాపించాయి. సోమవారం రాత్రి పిరాయపట్టణ తాలూకా సూలకోటె గ్రామానికి చెందిన ఓ రైతు అర్ధరాత్రి తన పొలంలో పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. అదే సమయంలో ఆకాశం నుంచి భారీ వెలుగుతో వచ్చిన ఫ్లయింగ్ సాసర్(గ్రహాంతర నౌక) భూమిని ఢీ-కొట్టి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని రైతు గ్రామస్థులతో చెప్పడంతో క్షణాల్లోనే ఈ వార్త ఊరంతా వ్యాపించింది. ఈ ఘటన పై విచారణ చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement