ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అర్నాపూర్ వద్ద మావోయిస్టులు ఆదివారం మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం భద్రత దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అందుకోసం ఉన్నతాధికారులు మరింత మంది భద్రత దళాలను రంగంలోకి దింపారు. కూంబింగ్ కొనసాగుతుంది.
మందుపాతర పేల్చిన మావోలు: జవానుకు తీవ్ర గాయాలు
Published Sun, Feb 21 2016 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement