రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో దీపావళి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మేఘాలయా గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.