షోపియాన్‌లో ఎదురుకాల్పులు | In Jammu and Kashmir Shopian Terrorists Killed In Encounter | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published Sat, Jul 27 2019 11:52 AM | Last Updated on Sat, Jul 27 2019 11:57 AM

In Jammu and Kashmir Shopian Terrorists Killed In Encounter - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులకు, భారత సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. షోపియాన్ జిల్లా బోనాబజార్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య  ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం షోపియాన్‌ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement