నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే | Madabhushi Sridhar about notes cancellation | Sakshi
Sakshi News home page

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

Published Mon, May 29 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే

న్యూఢిల్లీ: నోట్లరద్దు ప్రక్రియలో భాగమైన ప్రతి ప్రభుత్వ విభాగం అందుకు సబంధించిన సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులు పేర్కొన్నారు.

రద్దు సమయంలో ఎంత డబ్బు, ఎంత మందికి మార్చి ఇచ్చారో తెలపాలని ఓ వ్యక్తి పింటోపార్క్‌ ఎయిర్‌ఫోర్స్‌  పోస్టాఫీస్‌కు సమాచార హక్కు (సహ) దరఖాస్తు చేశారు. అందుకు అధికారులు నిరాకరించడంతో అప్పీల్‌ చేశారు.  కేసును విచారించిన శ్రీధర్‌ పై విధంగా వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement