బుద్గాం జిల్లాలో రీపోలింగ్‌ | Re-poll begins in Kashmir's Budgam | Sakshi

బుద్గాం జిల్లాలో రీపోలింగ్‌

Published Thu, Apr 13 2017 11:12 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

Re-poll begins in Kashmir's Budgam

జమ్ముకశ్మీర్‌: శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్‌ అత్యల్పంగా నమోదైన బుద్గాం జిల్లాలోని 38 కేంద్రాల్లో గురువారం రీ పోలింగ్‌ జరుగుతోంది. గతంలో పోలింగ్‌ జరుగుతున్న సమయంలో అల్లరి మూక దాడులు చేసిన నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీనగర్‌ లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన గొడవల్లో పోలీసులు కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement