
మెట్రో పనుల్లో అపశృతి
ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో ఆలంబాగ్లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో బ్రిడ్జి ఫిల్లర్ కూలింది.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో ఆలంబాగ్లో నిర్మాణంలో ఉన్న ఓ మెట్రో బ్రిడ్జి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పిల్లర్ కూలడంతో ఒకరు మృతి చెందగా, నిర్మాణ పనులు చేస్తున్న ముగ్గురు కూలీలకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.