హైదరాబాద్: శ్రీలంక దేశానికి సంబంధించిన నీళ్లలో చేపలు పడుతున్నారనే ఆరోపణలతో 33 మంది భారతీయ జాలర్లను రామేశ్వరంలో శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. శ్రీలంక నేవీ పర్సనల్ నాగపట్నం జిల్లా సరిహద్దులో 33 మంది జాలర్లు చేపల వేటకు వెళ్లారని ఫిషరీస్ విభాగం అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు భారతీయ జాలర్లను అరెస్టు చేయటంతో పాటుగా ఐదు పడవలను కూడా సీజ్ చేశారని నాగపట్నం ఫిషరీస్ విభాగం జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజ్ అన్నారు. వారందరూ కంగుసంతురైకు చెందిన వారుగా గుర్తించినట్టు ఆయన తెలిపారు.
33 మంది ఇండియన్ జాలర్ల అరెస్టు
Published Sat, Apr 4 2015 12:41 PM | Last Updated on Mon, Aug 20 2018 4:37 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
ఆ రైలంతా టికెట్ లేని ప్రయాణికులే..
రామేశ్వరం : దాదాపు వెయ్యిమంది ప్రయాణికులు టికెట్ లేకుండానే రైలు ప్రయాణం చేసేశారు. టికెట్ కౌంటర్లో ఉద్యోగులెవరూ లేకపోవటమే ఇందుకు కారణం. తమిళనాడులోని రామేశ్వరం- మదురై ప్యాసింజర్ ట్రెయిన్ నిత్యం ఉదయ...
-
తమిళజాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక నేవీ
రామేశ్వరం: నలుగురు తమిళ జాలర్లను అంతర్జాతీయ సముద్ర సరిహద్దును దాటినందుకు శ్రీలంక నేవీ అరెస్టు చేసింది. జాఫ్నా దీవి వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక నేవీ అధికారులు తెలిపారు. వీరి విడు...
-
ఏడుగురు మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులను శ్రీలంక నావిక దళ సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. ఉత్తర శ్రీలంకలోని తలైమన్నారు ప్రాంతంలో వీరిందరిని శ్రీలంక అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్...
-
31 మంది భారత మత్స్యకారులు అరెస్ట్
రామేశ్వరం : శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా చేపలు పడుతున్న 31 మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసినట్లు శ్రీలంక నావికా దళం ఆదివారం వెల్లడించింది. వారికి చెందిన మూడు ప...
-
26 మంది భారతీయ జాలర్లు అరెస్టు
కొలంబో: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని 26 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. వారందరిని కాంకేసాతురాయ్ హార్బర్కు తరలించినట్లు వెల్లడించింది. శనివారం రాత్రి వారిని అదుపులో...
Advertisement