
గల్ఫ్ డెస్క్: దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టులో 21,308 మందికి దౌత్య సేవలు అందించినట్లు విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. వివిధ రకాల దౌత్య సేవలతో ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
Published Fri, Sep 13 2019 12:19 PM | Last Updated on Fri, Sep 13 2019 12:19 PM
గల్ఫ్ డెస్క్: దుబాయిలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టులో 21,308 మందికి దౌత్య సేవలు అందించినట్లు విదేశాంగ శాఖ అధికారులు ఇటీవల వెల్లడించారు. వివిధ రకాల దౌత్య సేవలతో ప్రవాస భారతీయుల సమస్యలు పరిష్కారమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment