కాంగ్రెస్‌లోకి ఎర్రబెల్లి అల్లుడు | Errabelli Son In Law To Join In Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లోకి ఎర్రబెల్లి అల్లుడు

May 10 2018 7:18 PM | Updated on Mar 18 2019 9:02 PM

Errabelli Son In Law To Join In Congress - Sakshi

ఎర్రబెల్లి అల్లుడు మదన్‌మోహన్‌ రావు

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీల్లో చేరగా... తాజాగా మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌ రావు శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

మదన్‌మోహన్‌ రావు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. 2014లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పైన ప్రతాప్‌ రెడ్డి పోటీ చేసిన విషయం విదితమే. కాగా మదన్‌మోహన్‌ రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి చేరిక సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీతో పాటు పలువురు పార్టీ నేతలు కూడా ఢిల్లీ వెళ్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement