మధిరలో 91.27% పోలింగ్‌ | TELANGANA elections 2018 Polling details | Sakshi
Sakshi News home page

మధిరలో 91.27% పోలింగ్‌

Dec 8 2018 4:12 AM | Updated on Dec 8 2018 8:25 AM

TELANGANA elections 2018 Polling details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో.. కడపటి వార్తలందేవరకు 67.7% పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ శాతంలో స్వల్ప మార్పులు ఉంటాయని పేర్కొంది. కాగా.. ఖమ్మం జిల్లా మధిరలో రాష్ట్రంలోనే అత్యధికంగా 91.27% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. పాలేరు (90.97%), మునుగోడులో (90.88%), నర్సంపేటలో (90.10%) తదుపరి స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా మలక్‌పేట నియోజకవర్గంలో 40% పోలింగ్‌ నమోదు కాగా ఎల్బీనగర్‌లో 42%, యాకుత్‌పురలో 41.75% మంది మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్‌ శుక్రవారం కావడంతో హైదరాబాద్‌లోని సెగ్మెంట్లలో ఓటింగ్‌ తక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement