52 సంవత్సరాల తర్వాత... | 52 years later ... | Sakshi
Sakshi News home page

52 సంవత్సరాల తర్వాత...

Published Thu, Jul 21 2016 12:29 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

52 సంవత్సరాల తర్వాత... - Sakshi

52 సంవత్సరాల తర్వాత...

రియోకు భారత్ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్రాతినిధ్యం ఉంది. ఆర్టిస్టిక్స్‌లో దీపా కర్మాకర్ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించింది. రియోలోనే జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో దీపా కర్మాకర్ ఆకట్టుకుంది.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement