డెన్ బాస్చ్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత్ 2–6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది.
మళ్లీ రజతమే
Published Mon, Jun 17 2019 5:31 AM | Last Updated on Mon, Jun 17 2019 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment