ఇంచియాన్ : దక్షిణ కొరియాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్లో భారత మహిళల కబడ్డీ జట్టు చెడుగుడు ఆడేసింది. మహిళల కబడ్డీ జట్టు మరో స్వర్ణ పతాకాన్ని తెచ్చింది. ఫైనల్స్లో ఇరాన్పై 31-21 తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ భారత్ పది స్వర్ణాలను తన ఖాతాలో వేసుకుంది. 1990 నుంచి జరిగిన ఆసియా క్రీడలన్నింటిలోనూ భారత్ బంగారం పతకం గెలుస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
ఏషియన్ గేమ్స్లో 'కబడ్డీ' ఆడేశారు
Published Fri, Oct 3 2014 8:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement