నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం
డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్కు విజయాన్ని అందించారు.
జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి
Published Sun, Jun 5 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM
Advertisement
Advertisement