కారులో మంటలు : ముగ్గురు సజీవ దహనం | 3 burnt alive after car set a fire in tamilnadu | Sakshi
Sakshi News home page

కారులో మంటలు : ముగ్గురు సజీవ దహనం

Published Sat, May 27 2017 11:34 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

కారులో మంటలు : ముగ్గురు సజీవ దహనం - Sakshi

కారులో మంటలు : ముగ్గురు సజీవ దహనం

మహాబలిపురం :
తమిళనాడులోని మహాబలిపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవ దహనం అయ్యారు.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement