పంట నష్టంతో రైతు ఆత్మహత్య | farmer commits suicide in kurnool district | Sakshi

పంట నష్టంతో రైతు ఆత్మహత్య

Mar 31 2017 4:38 PM | Updated on Oct 1 2018 2:36 PM

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

జూపాడుబంగ్లా: కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామంలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ధర్మేంద్ర నాయుడు (౩౦) గతంలో మినుములు పంట వేస్తే నష్టం వచ్చింది. దాంతో ఈ సారి వరి పంట వేయగా నీళ్లు లేక పంట ఎండి పోయింది. దీంతో ఈసారి కూడా నష్టాలు తప్పవనే దిగులుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement