రైతు సజీవదహనం | farmer died due to fire accident | Sakshi
Sakshi News home page

రైతు సజీవదహనం

Published Mon, Jan 2 2017 1:46 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

చలిమంట కాచుకోవడం కోసం పెట్టిన నిప్పులు గుడిసె(పూరిపాక)కు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ రైతు సజీవ దహనమయ్యాడు.

హుకుంపేట: చలిమంట కాచుకోవడం కోసం పెట్టిన నిప్పులు గుడిసె(పూరిపాక)కు అంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉర్రాడ గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రామారావు(40) చలి తీవ్రతను తగ్గించడానికి చలిమంట వేసుకున్నాడు. నిప్పు రవ్వలు అతని నిద్రిస్తున్న పూరిపాకకు అంటుకోవడంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోనే సజీవదహనమయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement