చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురు మృతి | six killed in maharashtra road accident | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురు మృతి

Published Thu, Mar 3 2016 11:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

six killed in maharashtra road accident

ముంబయి : మహారాష్ట్ర చంద్రాపూర్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement