18 మంది బాలకార్మికులకు విముక్తి | 18 Child labour rescued | Sakshi
Sakshi News home page

18 మంది బాలకార్మికులకు విముక్తి

Published Tue, Aug 25 2015 6:40 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

18 Child labour rescued

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి) : ఓ కంపెనీలో పని చేస్తున్న 18 మంది బాల కార్మికులకు రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మంగళ్లపల్లి గ్రామంలో ఉన్న రోహిణీ ఫీడ్ కంపెనీలో రెవెన్యూ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 మంది బాలకార్మికులు పనిచేస్తుండటంతో వారిని రెస్క్యూ హోంకు తరలించి కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బాధితులంతా బీహర్‌కు చెందిన వారిగా సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement