లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు | 3 injured in road accident | Sakshi
Sakshi News home page

లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు

Published Fri, Apr 24 2015 1:28 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు - Sakshi

లారీ, బస్సు ఢీ: ముగ్గురికి గాయాలు

హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణ గుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement