కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం | congress leaders burns KCR effigy in hanamkonda | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

Published Tue, May 26 2015 10:56 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

congress leaders burns KCR effigy in hanamkonda

హన్మకొండ: కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన దాడికి నిరసనగా ఆ పార్టీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంగళవారం ఉదయం వరంగల్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో కాంగ్రెస్ భనవ్ ముందు ఆ పార్టీ నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పటించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement