మొక్కజొన్న అమ్మకాల పర్యవేక్షణకు కమిటీ | Corn sales management committee | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న అమ్మకాల పర్యవేక్షణకు కమిటీ

Published Sun, Mar 8 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

Corn sales management committee

హైదరాబాద్: 2014- 15 ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న అమ్మకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం శని వారం ఉత్తర్వులిచ్చింది. పౌర సరఫరాల కమిషనర్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఆర్థికశాఖ, ఎఫ్‌సీఐ, పౌర సరఫరాల శాఖ నుంచి పలు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మొక్కజొన్న నిల్వల నాణ్య త, ధరలు, అమ్మకాలను పర్యవేక్షిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement